ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్కార్ బడులు గతంకి ఇప్పటికీ ఊహించని మార్పులు జరిగాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విషయంలో ఎన్నడూ జరగని, భవిష్యత్తులో ఊహకందని అభివృద్ధిని చేసింది జగన్ సర్కార్. ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడుతో మొదలు, ఇంగ్లీష్ మీడియం, ఇంటర్ ఆక్టివ్ ప్యానెల్స్ పై బోధన, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు టీవీలలో బోధన, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా పౌష్టికమైన ఆహారము, బైజుస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లూ, సీబీఎస్ఈ […]