ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. నెల్లూరు జిల్లాలో శనివారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. చింతారెడ్డిపాళెం నుంచి మొదలైన యాత్ర కావలి నియోజకవర్గంలోని ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకుంది. ఇక్కడ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జగన్ భోజన విరామం కోసం ఆగారు. ఆ సమయంలో అమలాపురం నియోజకవర్గానికి జనసేన నేతలు ఆయన్ను కలవగా కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన అమలాపురం ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు, తూర్పుగోదావరి జిల్లా […]