ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ విజయం సాధించింది. మొదట గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేసి, నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 84 పరుగులు , షారుఖ్ ఖాన్ 58 పరుగులు చేయడంతో ఆ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది . అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మరో […]