సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులకన్నా ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ జంక్షన్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే… రాజానగరం సిద్ధమా… 12 కావస్తోంది. ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య […]