కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన రైల్వే బడ్జెట్ వివరాలను వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యధికంగా రూ. 14 వేల 209 కోట్లు కేటాయించగా ఆంధ్ర ప్రదేశ్లోని రైల్వే మౌలిక, రక్షణ సంబంధించిన ప్రాజెక్టుల కోసం రూ. 9,138 కోట్లు కేటాయించినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు రెండు […]