ఎన్డీఏలో చేరేశాం.. విజయం మనదేనంటూ చంద్రబాబు నాయుడు విర్రవీగాడు. కానీ జరుగుతోంది వేరు. ఇక్కడ సమీప బంధువైన పురందేశ్వరి, ఇతర టీడీపీ అనుకూల బీజేపీ నాయకులు పిలవగానే స్పందిస్తున్నారు కానీ హస్తిన పెద్దల నుంచి బాబుకు ఇంత వరకు ఆశీస్సులు లభించలేదు. మార్చి 17వ తేదీన చిలకలూరుపేట సమీపంలో టీడీపీ ప్రజాగళం సభ నిర్వహించింది. దీనికి ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పురందేశ్వరి హాజరయ్యారు. అయితే సభ నిర్వహించడంలో తెలుగుదేశం విఫలమైంది. వేల […]