తెలుగు జర్నలిజం ఎప్పటికప్పుడు తన స్థాయి చాలా తక్కువ, తమకు పెద్దగా ప్రజలకి జ్ఞానాన్ని పెంచడం ఇష్టం లేదు, లేదు లేదు అసలు మాకే జ్ఞానం లేదు అని నిరూపించుకుంటూనే ఉంటుంది… ఇవాళ కొత్తగా ఏం జరిగింది అంటారా? కేంద్రం “పద్మ” పురస్కారాలను ప్రకటించింది కదా? అందులో మన వార్తాపత్రికలలో పెద్ద పెద్ద ఫోటోలతో కనపడింది ఎవరు? పద్మ విభూషణ్ లు ఎవరికి వచ్చాయి? ఠక్కున గుర్తొచ్చిందా? చిరంజీవి, వెంకయ్యనాయుడు కదూ? శభాష్… బిందేశ్వర్ పాఠక్ కి […]