టీడీపీ నాయకులు తమ సామాజిక వర్గానికి చెందిన ఏరియాలో ఓట్లు అడగవద్దని ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్య ను అడ్డుకొని పరుష పదజాలంతో తిట్టడమే కాకుండా చుట్టూ ఉన్న వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ దాడుల నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులో భాగంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్ళారు. ఈ విషయం తెలుసుకున్న బాలినేని […]