పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో పలువురు పార్టీలో చేరారు. గుంటూరు జనసేన అధ్యక్షుడు నేరెళ్ల సురేష్, మార్వాడీ కమ్యూనిటీ ప్రెసిడెంట్ తివారి, జనసేన పార్టీ క్రియాశిల నాయకులు ఆరికట్ల శ్రీనివాసరావు, కమతం వెంకట్రావు, పెద్ద ఎత్తున వారి అనుచరులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్ను […]