రాష్ట్రం లో అన్ని ప్రధాన పార్టీ లు హోరా హోరీగా సాగిస్తున్న ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం తో ముగియనుంది. మరో 48 గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపద్యంలో పార్టీల ప్రచార మైకులు మూగబోనున్నాయి. 57రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తం గా అధినేతల సుడిగాలి పర్యటన లు పోటా పోటీగా అభ్యర్ధుల దుమ్మురేపిన ప్రచారాలతో రాష్ట్రం లో ఎన్నికల వేడి వేసవి వేడిని దాటిపోయిందనే చెప్పాలి. ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో అన్ని […]