రోడ్డు ప్రమాదంలోఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు నుంచి షేక్ సాబ్జీ కారులో భీమవరం వెళ్తున్న సమయంలో భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి ఎమ్మెల్సీ వాహనాన్ని ఢీ కొట్టడంతో షేక్ సాబ్జి అక్కడికక్కడే మృతి చెందగా ఆయన డ్రైవర్, గన్మెన్, […]