సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డిని ప్రకటించగానే.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఎలా చేస్తాడోనని వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత అనుమానం ఉండేది. కానీ కొద్దిరోజులకే ఆయన తన పనితీరుతో అందరి మనసులను గెలుచుకున్నారు. నెల్లూరుకు వచ్చిన మొదటి రోజు నుంచి తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. జిల్లాలోని ముత్తుకూరు మండలానికి చెందిన విజయసాయిరెడ్డి గతంలో అనేకసార్లు నెల్లూరుకు వచ్చారు. కానీ ఈసారి చాలా ప్రత్యేకం. పుట్టినగడ్డకు సేవ […]