జూన్ నాలుగో తేదీన వైఎస్సార్సీపీ కొత్తచరిత్ర సృష్టించబోతుందని మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందని వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధమని, ఈ యుద్దంలో ప్రజలు నిజమైన నాయకుడు వైయస్ జగన్ కే పట్టం కట్టబోతున్నారని ఆయన అభిప్రాయ పడ్దారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్ట్రేషన్లోకి వెళ్ళి రౌడీ మూకల చేత పల్నాడు జిల్లాతో పాటు అనేక చోట్ల వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని. సమస్యాత్మక […]