తెలుగుదేశం హయాంలో ప్రభుత్వ వైద్యమంటే ప్రజలు భయపడేవారు. పల్లె, పట్టణం, నగరంలోని ఏ సర్కారు ఆస్పత్రికి వెళ్లినా నరకమే. డాక్టర్లు, సిబ్బంది, మందుల కొరత వేధించేది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఇంటి ముంగిటకే వైద్యసేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే దీర్ఘకాలిక రోగులకు ఉచితంగా మందులను డోర్ డెలివరీ చేసేందుకు చర్యలు తీసుకుంది. నిరుపేదలకు అండగా నిలుస్తూ వారికి ఆర్థిక ఇబ్బందులను తప్పించింది. ఇందులో […]