ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమీషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆయన తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ కూటమి నేతలకు అనుగుణంగా వ్యహరిస్తున్నారని, ఎలక్షన్ కమిషన్ జారీ చేసే ఆదేశాలు అన్ని ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగానే ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారు. ఇంకో పార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు […]