– భూ యజమానులకు అండగా నిలిచే యాక్ట్పై బాబు వివాదాస్పద వ్యాఖ్యలు – అన్ని పరిశీలించి కేంద్రం ఆమోదించిన వ్యవస్థపై అక్కసు – గతంలో ఏనాడూ రెవెన్యూ సమస్యలను పట్టించుకోని టీడీపీ – జగన్ హయాంలో భూముల రీసర్వే.. చుక్కల భూములకు పరిష్కారం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం.. దేశ చరిత్రలో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం భూ యజమానులకు భరోసా కల్పిస్తోంది. అయితే ప్రభుత్వం ఎంతో మంచి కార్యక్రమం చేస్తున్నా చంద్రబాబుకు […]