“ఫీజులు పెంచు ఖజానా నింపు” అనే పేరుతో ఈనాడు ఒక ఆర్టికల్ రాసింది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేసి ఆంధ్ర ఖజానా నింపేస్తున్నారని ఆ వార్త సారాంశం. కానీ ఇదే ఈనాడు ఇటువంటి పద్దతిని తెలంగాణలో అవలంబించినపుడు కూడా ఆ వార్త రాసింది. రెండు రాష్ట్రాల గురించి ఒకేలా రాస్తే అది ఈనాడు ఎందుకవుతుంది ?? ఇపుడు ఆ వార్తల్లోని విద్వేషాన్ని విడమరిచి చూద్దాం. తెలంగాణలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచినపుడు, ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిందనీ.. పైగా సులభతరం చేయడం […]