కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలుగు చదవడం రాదు కాబట్టి సరిపోయింది. లేకపోతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి ఢిల్లీ టూర్పై పచ్చ పత్రికల రాతలకు మూర్చపోయేవారు. మేము ఇలా అన్నామా అంటూ కస్సుమనేవారు. వాస్తవానికి అక్కడ జరిగేదొకటి. రాష్ట్రంలో ఇచ్చే బిల్డప్ ఒకటి. దశాబ్దాలుగా ప్రజలను ఏమార్చే రాతలు రాస్తూ బాబును లేపుతూనే ఉన్నారు. చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లారు. లాబీయింగ్ చేయడంతో రాత్రి 11.30 గంటలకు అమిత్షా, […]