రాష్ట్ర విభజన తరువాత ఆర్ధికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాటి అమలుపై ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే ఉంది. 2014 లో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడిగా కలిసి ఎన్నికల్లో హామీల వర్షం కురిపించి ప్రజల నమ్మకాన్ని పొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపుకి ప్రధాన కారణం నాడు ఉన్న మోడీ గాలిలో బీజేపి కచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని. సదరు పార్టీతో టీడీపీ పొత్తులో ఉన్నందున ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు […]