సహాయం కోసం వచ్చే ఆపన్నులను ఆదుకోవడంలో జగనన్న శైలి ప్రత్యేకమని చెప్పొచ్చు. తాజాగా భీమవరం పర్యటనలోనూ తన మంచి మనసును సీఎం జగన్ మరోసారి చాటుకున్నారు. అనేక ఇబ్బందులతో బాధపడుతున్న వారి సమస్యలను విని అప్పటికప్పుడే సాయం చేయాలని ఆదేశించడంతో దాదాపు గంటలోనే తొమ్మిది మంది బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున తొమ్మిది లక్షల రూపాయల చెక్కులను అధికారులు పంపిణీ చేసారు. అనారోగ్యంతో పాటు ఇతర ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న తొమ్మిదిమంది జగనన్న విద్య […]