– రేపు సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేదల కల నెరవేరుస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆయన కృషి చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పలుమార్లు చర్చించారు. రూ.202.03 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా సీఎం చేతుల మీదుగా శుక్రవారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. దీనికి […]