‘ఇప్పుడు ఎక్కడ చూసినా కిరాణా షాపుల్లో గంజాయి దొరుకుతోంది. దానికి కారణం వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే’ ఇటీవల ప్రజాగళం సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి మాటలివి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ.40 వేల కోట్ల విలువైన గంజాయిని ధ్వంసం చేయించాం. ఎక్కడుందో గుర్తించి అంతా నిర్మూలించామని లోకేశ్ ఆనాడు యువగళం పాదయాత్రలో అన్నాడు. ఇప్పటి ప్రభుత్వం గంజాయిని ప్రోత్సహిస్తోందని, స్వయంగా వైఎస్సార్సీపీ నాయకులు సాగు చేసి అమ్ముతున్నారని ఆరోపించారు. కానీ ఇదంతా నిజం కాదు. ప్రభుత్వ […]