రబీ సీజన్లో ఈ – క్రాప్ నమోదు వేగంగా సాగుతోంది. ఈ రబీ సీజన్లో రైతులు వారి పంట పొలాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారు అనే వివరాలను వ్యవసాయ శాఖ నమోదు చేస్తుంది. దీనిని ఆధారం చేసుకొనే ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందిస్తుంది ప్రభుత్వం. జియో ఫెన్సింగ్ ద్వారా రాష్ట్రంలో పంట వేసిన ప్రతి రైతుకు లబ్ధి చేకూరేలా పంట వేసిన ప్రతి రైతును వదలకుండా ఈ – క్రాప్ లో నమోదు చేస్తున్నారు. జియో […]