ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ లో పన్ను ఎగవేసినందుకు ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) చర్యలు తీసుకుంది. జీఎస్టీ నిబంధనలు పాటించకుండా రూ.10.81 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన ఫాస్ట్లేన్ టెక్నాలజీస్కు డీఆర్ఐ రూ.34 కోట్ల పెనాల్టీ విధించింది. కాగా ఫాస్ట్లేన్ టెక్నాలజీస్కు వెనుక ఉన్నది టెరాసాఫ్ట్ కంపెనీగా అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా హవాలా మార్గంలో ఈ డబ్బును తరలించినట్లుగా ఆధారాలున్నాయి. గతంలో ఏపీ ఫైబర్ నెట్ నిధులను డొల్ల కంపెనీల […]