ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఒక ప్రచార సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పైన తీవ్రస్థాయిలో సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. రామకృష్ణ మాట్లాడుతూ 40 సంవత్సరాలు సీనియారిటీ అని చెప్పే చంద్రబాబుకి ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికీ లేదని వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ పై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఆ చట్టాన్ని తీసుకొచ్చింది బీజేపీ అనే సంగతి ఎందుకు మరిచాడని ప్రశ్నించారు. ప్రచార సభల్లో ల్యాండ్ టైటిలింగ్ అంశంపై వైఎస్ఆర్సిపి […]