విపత్తిపై నిర్లక్ష్యపు కత్తి.. అంటూ పత్తి రైతులకు అన్యాయం జరిగిపోయిందంటూ ఈనాడు కథనం ప్రచురించింది. పత్తి దిగుబడి తగ్గిందని, ధరలు పడిపోయాయంటూ అసత్య వార్తలను పచ్చ పత్రికలో అచ్చేసింది. 2018–19లో రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం 15లక్షల ఎకరాలు ఉండగా దిగుబడులు 14.91 లక్షల టన్నులు.. ఖరీఫ్ – 2023లో 10.35 లక్షల ఎకరాల్లో సాగుబడి జరిగి 12 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అంతర్జాతీయంగా పత్తి ధరలు తగ్గడం వల్ల పత్తి రైతులు మిరప, మొక్కజొన్న, […]