వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది విషయంలో పారిశ్రామిక అభివృద్ధిలో ప్రత్యేక చొరవ తీసుకుంటూ కాకినాడలో ప్రత్యేక సెజ్ ఏర్పాటు చేసి పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకొన్నారు.ఇప్పుడు తాజాగా ప్రపంచ అగ్రశ్రేణి ఎరువుల సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు కాకినాడలో ఫాస్ఫారిక్ యాసిడ్, సాల్ఫురిక్ యాసిడ్ నిర్మించడానికి నిర్ణయం తీసుకొని కాకినాడలో తమకు జగన్ ప్రభుత్వం కేటాయించిన భూమిలో శంకుస్థాపన చేసి పూజలు నిర్వహించారు. ఈ ప్లాంట్ల నిర్మాణానికి దాదాపు 1000 కోట్లు పెట్టుబడి […]