ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పార్టీలో గెలిచి సీటు ఇవ్వలేదని మరో పార్టీలోకి మారిన ఆరణి శ్రీనివాసులు, వర ప్రసాద్, ఆదిమూలం తమ పదవుల కోసం ఊసరవెల్లి కంటే దారుణంగా రంగులు మారుస్తున్నారు అంటూ ఉమ్మడి జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. కనీసం ప్రజాభిమానం లేని వీరిని వైసీపీ అధినేత చేరదీసి తన పార్టీ తరపున పోటీ చేపించి గెలిపించుకున్నాడని కానీ తల్లి లాంటి పార్టీని వదిలి తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారారు అని ప్రజలు […]