2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలతో మమేకమవడానికి మరింత సమయం దొరికింది. ఇప్పటికే నాలుగు ప్రాంతాలలో సిద్ధం సభలు నిర్వహించి ఎన్నికల హడావిడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సిద్ధం సభలకి ఊహించిన రీతిలో ప్రజల నుంచి మద్దతు లభించింది. ఎన్నికల ఏప్రిల్ లో ఉంటాయి అనే ఊహగణంతో ఈ నెల 18 నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్ఛాపురంలో తన […]