ఎల్లో మీడియాలో ఒక భాగంగా ఉన్న ఆంధ్రజ్యోతికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చురకలంటించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం.. కాంగ్రెస్ గెలవడంతో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ను పట్టలేకపోతున్నారు. ముఖ్యంగా రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత రాధాకృష్ణ అంతా తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక కొంతకాలం స్నేహం కొనసాగించి ఆ తర్వాత వేరే స్టాండ్ తీసుకున్నాడు. తన పత్రిక, మీడియాలో రేవంత్ను హైలెట్ చేస్తూ.. మిగిలిన వారిని డీ గ్రేడ్ […]