టీడీపీ నాయకులు తమ సామాజిక వర్గానికి చెందిన ఏరియాలో ఓట్లు అడగవద్దని ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్య ను అడ్డుకొని పరుష పదజాలంతో తిట్టడమే కాకుండా చుట్టూ ఉన్న వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ దాడుల నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులో భాగంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్ళారు. ఈ విషయం తెలుసుకున్న బాలినేని […]
ఒంగోలులో జరిగిన ఇళ్ల పట్టాలు పంపిన కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒంగోలు ప్రజలు మూడేళ్ళుగా ఎదురుచూస్తున్న గొప్ప కల నెరవేరుతుంది. ఇది రెండేళ్ళ క్రితమే జరగాల్సింది, గతంలో 800 ఎకరాల ప్రభుత్వ భూమి తీసుకుంటే టీడీపీ వారు కోర్టులకెళ్ళి అడ్డుకున్నారు, టీడీపీ వారు సిగ్గుపడాలి, పేదలకు ఇచ్చే దానిపై రాజకీయాలా, టీడీపీ వారు ఒక్క పట్టా ఇచ్చారా, గతంలో వైఎస్ఆర్ హయాంలో నేను పట్టాలిచ్చాను, సీఎంగారు ఇచ్చిన మాట మేరకు ఈ పట్టాల […]