గీతాంజలి కేసులో పోలీసులు నిందితులని పట్టుకోవడంలో వేగం పెంచారు. ఈ రోజు ఉదయం గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త, బోండా ఉమాకి సన్నిహితుడు అయిన రాంబాబుని విజయవాడ సింగ్ నగర్లో తెనాలి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు లో భాగంగా ఇంస్టాగ్రామ్ లో అసభ్యంగా కామెంట్ చేసిన మరో నిందితుడు జనసేన సోషల్ మీడియా కార్యకర్త పీవీ దుర్గ రావుని పోలీస్ లు అరెస్ట్ చేసారు. వరుస అరెస్ట్ […]