డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ.. ఈ పథకం పేదలకు చేస్తున్న మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రధానంగా ఎంతో ఖరీదైన గుండె వైద్యం విషయంలో భరోసా కల్పించింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం ఆయన మరణానంతరం అటకెక్కింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో బాధితులు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. రాజన్న తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం వచ్చింది. కొత్త వ్యాధులను చేర్చి పటిష్టంగా అమలు చేస్తున్నారు. గుండె […]