ఏపీలో జగన్ ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా నిలుస్తూ వారిని అన్నివిధాలుగా ఆదుకుంటుంది. చంద్రబాబు పాలనలో ఆక్వా రైతులను నిర్లక్ష్యం చేయడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పలు విధాలుగా నష్టపోయారు. ఆ ఇబ్బందులను గుర్తించిన సీఎం జగన్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టగానే ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించేందుకు నిర్ణయించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50లకే విద్యుత్ సరఫరా చేస్తుంది. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2016 […]