ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 1,26,068 మంది అంటే 84.67 శాతం మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. కాగా పరీక్షకు మాత్రం 72 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్ 1 పరీక్షకు 91,463 అంటే 72.55 శాతం మంది, పేపర్ 2 పరీక్షకు 90,777 అంటే 72 శాతం […]