ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో, రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా సీఎం జగన్ మోహన్ రెడ్డి .. తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా […]
ఉమ్మడి కృష్ణాజిల్లా పెనమలూరు అసెంబ్లీ టిడిపి అభ్యర్థిపై నీలినీడలు కమ్ముకున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా 144 స్థానాలలో పోటీ చేస్తామని టీడీపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో మొదటి విడతగా 94 మందిని, రెండో విడతలో 35 మందిని ప్రకటించింది. ఇలా ప్రకటించిన రెండు విడతల్లోనూ పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎవరి పోటీ చేస్తారనేది మాత్రం టీడీపీ ప్రకటించలేదు.ప్రస్తుతం పెనమలూరు టిడిపి ఇంచార్జ్ గా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఉన్నారు. […]