2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వరుస ఫిర్యాదుల ఆధారంగా కీలక అధికారులపై చర్యలు తీసుకుంటుంది. తాజాగా ఎలక్షన్ కమిషన్ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి పై బదిలీ వేటు వేసింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికలకు సంబంధించి ఎటువంటి విధులు కేటాయించొద్దంటూ సి ఎస్ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి డిజిపి స్థానం నుంచి బదిలీ కావడంతో ఆస్థానం ఖాళీ ఏర్పడింది. ఖాళీ ఏర్పడిన ఆస్థానంలో […]