ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్సీపీ ఒక్క అనకాపల్లి ఎంపీ సీటును మాత్రం పెండింగ్లో ఉంచింది. మరోవైపు టీడీపీ,బీజేపీ,జనసేన కూటమిగా పోటీ చేస్తుండగా అనకాపల్లి నుండి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ సీటు దక్కించుకున్నారు. కాగా తాజాగా అనకాపల్లి లోక్సభ స్థానానికి అభ్యర్థి పేరును వైఎస్సార్సీపీ ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని అనకాపల్లి […]