ఏపీలో ఎన్నికల వేడి మొదలయ్యింది, ఏ పార్టీ తరపున ఎవరు పోటి చేస్తున్నారో స్పష్టత వచ్చింది. విజయనగరం లో వైసీపీ పార్టీ తరపున కోలగట్ల వీరభద్రస్వామి మరొకసారి పోటీలో నిలబడుతున్నారు . కూటమిలో భాగంగా టీడీపీ నుండి విజయనగరం రాజ వంశానికి చెందిన పూసపాటి వారసురాలు అదితి మరొకసరి పోటీలో ఉండబోతున్నారు. ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నా అని ప్రకటించిన అశోక్ గజపతి రాజు తన రాజకీయ వారసురాలిగా తన కూతురు అదితిని మరొకసారి విజయనగరంలో […]