మరో పది రోజుల్లో జరగబోయే ఎన్నికలు రాష్ట్రంలోని ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ చంద్రబాబు పాలనలో జరిగిన అరాచకాలను వివరిస్తూ వస్తున్న సీఎం జగన్ తాజాగా పల్నాడు జిల్లా క్రోసూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే. మరో 10 రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది. […]