‘ఐదు సంవత్సరాల్లో చిన్న గ్రామంలో ఎన్నో పనులు చేశాం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏ పొద్దయినా చేశారా?, ఒకసారి ఆలోచన చేయండి’ అని నంద్యాల జిల్లా శిరివెల్ల మండలం యర్రగుంట్ల గ్రామంలో వివిధ వర్గాలతో జరిగిన చర్చా కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సీఎం మాటల్లో.. గ్రామంలో రెండు సచివాలయాల పరిధిలో 3,005 ఇళ్లు ఉన్నాయి. ఒక సచివాలయం పరిధిలో 1,486 ఇళ్లకు గానూ.. ఏకంగా 1391 ఇళ్లు సంక్షేమ పథకాల వల్ల […]